వరంగల్ జిల్లా:ఒడిశాలోని మాల్కన్గిరి నుండి ఆంద్రప్రదేశ్ లోని అమరావతి, వయా వరంగల్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న 8 మంది స్మగ్లర్లతో పాటు 75 లక్షల విలువజేసే 150 కిలోల ఎండు గంజాయిని వరంగల్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు.…
చక్రాల కింద పడి అక్కడికక్కడే మహిళ మృతి నార్కట్పల్లి సాక్షిత ప్రతినిధి నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామ శివారులోని రహదారిపై మహిళ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. నార్కట్పల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన బొడ్డు…