సాక్షిత అమరావతి:ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా…
దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ(health ministry) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా(Corona) పాజిటివ్గా నిర్థారణ అయింది. ఇటీవల కొత్త…
ఎల్లలు దాటిన ఆభిమానం. కేసిఆర్ అమలు చేస్తున్న పథకాలు చెప్తే సంతొషం వ్యక్తం చేసిన ఇక్కడి వాళ్ళు.. ★ జమ్ము కాశ్మీర్ లో BRS (TRS) ఫ్లెక్సీ తో #MDR యువసేన. కాశ్మీర్ లో బిఆర్ఎస్ ఫ్లెక్సీ ప్రదర్శన. BRS (టి.ఆర్.ఎస్)…