మొత్తం రూ.61 లక్షలు అందించనున్నట్లు వెల్లడి దేశంలో జననాల రేటు తగ్గుతుండడంతో ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే అమలు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు దంపతులకు మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటరీ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన వందమంది జర్నలిస్టులకు ఒకేసారి ఇళ్లపట్టాలను అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. అలాగే…
-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మన దేశం కాదు.. మన రాష్ట్రం కాదు.. మన ఊరు కాదు . ఎక్కడో.. తల్లి కేరళ, తండ్రి ఆస్ట్రేయా.. ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా స్థిరపడ్డారు.…
మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్ట్
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత…