రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం సర్కారు సన్నద్ధమైంది ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభమౌతాయని ఆమె తెలిపారు ఇప్పటికే ప్రారంభమైన పలు…
దసరా సెలవుల్లో పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలకు సిఫారసు:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు Bathula Padmavathi
Baptla పట్టణంలో మరియు జిల్లాలో:దసరా సెలవుల్లో రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెరవడానికి వీలులేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు Bathula Padmavathi అన్నారు. పత్రికా ప్రకటనలో…