తాగిన మత్తులో అర్ధరాత్రి ఆరు రోడ్డు ప్రమాదాలు… ఒకరు దుర్మరణం 11 మందికి గాయాలు..

అర్ధరాత్రి మద్యం మత్తులో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు పాతర్ల క్రాంతి కుమార్ అనే యువకుడు.. రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్యన ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.. ఇందులో ఒక యువకుడు మరణించగా మరో 11…

సామాన్యుడిలా అందరితో కలిసి చాయ్ తాగిన ఎమ్మెల్యే చిరుమర్తి

సామాన్యుడిలా అందరితో కలిసి చాయ్ తాగిన ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య స్థానికులతో కలిసి సమన్యుడిలా చాయ్ తాగారు.నార్కట్ పల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మార్గ మధ్యలో చిట్యాల…

You cannot copy content of this page