భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు…అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు…రూ.25 కోట్లతో రోడ్డు వెడల్పు, రూ.2.88 కోట్లతో ఆర్సీసీ పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు…అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తున్న మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన…
Future generations should not be given possessions, but a pleasant environment సాక్షిత : భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…