మెదక్:చేగుంట, తూప్రాన్, వెల్దుర్తి, శివ్వంపేట, నర్సాపూర్, హవేలిఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, మనోహరాబాద్: జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు, వెంచర్ల ఏర్పాటుకు మట్టి వినియోగం తప్పనిసరి కావడంతో ఈ దందా జోరుగా కొనసాగుతోంది. నిబంధనలు…
మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తమకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్షను 2 రోజు కొనసాగిస్తున్న ఎర్రగొండపాలెం ఆర్యవైశ్య వ్యాపారి అచ్యుత ఆదినారాయణ హత్య కేసు కు సంబంధించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా…