కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఇందులో భాగంగా.. పర్వత్ నగర్ లోని ముస్లిమ్స్ స్మశాన వాటికను మరియు రామారావు నగర్ లోని హిందూ స్మశాన వాటికను ప్రారంభించారు…అనంతరం సెంటర్ అల్లాపూర్…

You cannot copy content of this page