శంకర్పల్లి మండల పరిధిలోని ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాములు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. చేవెళ్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, దేశంలో మూడో సారి మోదీ…
లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న…