జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సునీతా కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో సంభాషించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతతో ఆప్ ఎమ్మెల్యేల భేటీ.