ఐ.ఎస్. జగన్నాధపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి తానేటి వనిత

ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం కొండపై శ్రీ లక్ష్మి నరింహస్వామి వారిని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత దర్శించుకున్నారు.. హోంమంత్రికి దేవస్థాన అధికారులు ఆలయ లాంచనాలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం…

You cannot copy content of this page