సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అర్హులైన నిరుపేదలందరికి డబల్ బెడ్రూం ఇస్తానని హామీలు ఇచ్చి 9 సంవత్సరాలు గడిచినప్పటికి కనీసం దరఖాస్తు చేసుకున్న వారిలో 5 శాతం ప్రజలకు కూడా ఇండ్లను ఇవ్వకపోవడం అన్యాయమని ముఖ్యంగా…
CPI-led protest in Jagatagirigutta against Narendra Modi’s arrival. నరేంద్రమోదీ రాకను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జగతగిరిగుట్ట లో నిరసన.సీపీఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించి నిండు పార్లమెంట్ లో మాట్లాడి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం…