మనందరికీ మంచి చేస్తున్నందుకే జగనన్న మళ్లీ రావాలి – టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

సాక్షిత తిరుపతి నగరం:అభివృద్ధి, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అందిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. ఆంద్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావలంటే నినాదంతో తిరుపతిలో మధ్యాహ్నం…

వైసీపీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే కుట్రలు మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి..!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామంలో నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నిరసనగా నరసింహస్వామి దేయలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, టిడిపి సీనియర్ నాయకులు మల్లికార్జున , రాష్ట్ర…

You cannot copy content of this page