లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 3 కోట్ల రూపాయల నిధులతో త్వరలోనే పనులు చేపడుతాం.

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం సమస్య పరిష్కారం చేసి చూపెడుతాం ప్రభుత్వ విప్ గాంధీ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరనికై…

You cannot copy content of this page