కొత్తగూడెంలో జరుగు ప్రజగర్జనను జయప్రదం చెయ్యండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్

ఈ నెల 11 న కొత్తగూడెంలో లక్ష మంది ఎర్రసైన్యంతో జరిగే ప్రజా గర్జనకు కుతాబుళ్లపూర్ నియోజకవర్గ నుండి వందలాది కార్యకర్తలు శనివారం నాడే బయలుదేరి వెళ్లాలని కోరుతూ నేడు షాపూర్ నగర్లో కార్యకర్తలకు పులుపునివడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీఐ…

నియోజకవర్గ సీపీఐ పాదయాత్రలను జయప్రదం చెయ్యండి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ప్రజా సమస్యలపై, కేంద్రంలో ని బీజేపీ హఠావో-దేశ కో బచావో అనే నినాదంతో రేపట్నుంచి ఏప్రిల్ 26 నుండి జరిగే ఇంటిఇంటికి సీపీఐ పేరుతో జరిగే పాదయాత్రలను జయప్రదం చెయ్యాలని కోరుతూ నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయం వద్ద కరపత్రాలను విడుదల…

You cannot copy content of this page