నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తారా? సైకో ఇజంతో విలువలు మరిచి శునకానందం పొందుతారా? ఇంకా ఎన్నాళ్లీ అరాచకం వచ్చేది తెదేపా ప్రభుత్వమే అసలు, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం తెదేపా నేతలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు…
అభివృద్దిని చూడలేని కబోదులు….మంత్రి తలసాని రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా BJP, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్…