ఘనంగా నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కీర్తిశేషులు అంబటి వెంకట్రావు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా…
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 67వ వర్థంతి సందర్భంగా గుంటూరులోని పార్టీ కార్యలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు.…
శ్రీదేవి థియేటర్ వద్ద శరత్ బాబుకు ఘననివాళులు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని శ్రీదేవి థియేటర్ ఆవరణలో మంగళవారం రాష్ట్ర సాంస్కృతిక శాఖ బోర్డు డైరెక్టర్ జే జే మోహనరావు ఆధ్వర్యంలో సినీ నటుడు శరత్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి…
జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కనికెళ్ల భాస్కరరావు ఇటీవల మృతిచెందారు. నేడు కవులూరులో ఆయన నివాసంలో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , భాస్కరరావు చిత్రపటానికి…