2019 ఎలెక్షన్లో జగమోహన్ రెడ్డి గెలించింది కేవలం 25 లక్షల ఓట్లతోనే

2019 ఎలెక్షన్లో జగమోహన్ రెడ్డి గెలించింది కేవలం 25 లక్షల ఓట్లతోనే

యువత లో 75నుంచి 80శాతం చైతన్య వంతులు అయితే కనుక మళ్ళీ ఇలాంటి దుర్మార్గపు పాలన వచ్చే అవకాశం లేదు కాబట్టి యువతకు ఎవరు పూలబాట వేస్తారో తెలుసుకోవాలి.. పేమ్మసాని చంద్రశేఖర్గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి.. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
అన్యాయం ఓడింది – న్యాయం గెలిచింది

అన్యాయం ఓడింది – న్యాయం గెలిచింది

క్షేత్రస్థాయిలో ప్రజలకు ముఖం చూపించలేక పట్టణాల వెంట పరుగులు తీస్తున్న మాజీ మంత్రి ప్రజాక్షేత్రంలో డీకే అరుణకు శిక్ష తప్పదు సుప్రీం కోర్టులో స్టే రావడం పట్ల బిఆర్ఎస్ శ్రేణుల హర్షం గద్వాల పట్టణంలో బాణాసంచా కాల్చి సంబురాలు గద్వాల జిల్లా…