శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిన కూరగాయల షాపులు
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిన కూరగాయల షాపులు. విషయం తెలియగానే హుటాహుటిన సంఘంటన స్థలానికి వెళ్లి పరిశీలించి, బాధితులను పరామర్శించి , బాధితులకు ధైర్యం చెప్పి, పూర్తి భరోసా ను కల్పించిన ప్రభుత్వ…
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రెజ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కి సంబంధించి ఆయిల్ ట్యాంకర్ పార్కింగ్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై డ్రైవర్ పవన్ కుమార్(43 )మృతి ప్రమాదం జరిగి గోద్రెజ్ ఫ్యాక్టరీ అంబులెన్స్ కి ఫోన్ చేయగా…