దుండిగల్ గండిమైసమ్మ ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ ఈ.ఈ. నూతన కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ ఈ.ఈ. నూతన కార్యాలయంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయత్ రాజ్ ఈ.ఈ ఎం. రామ్ మోహన్…

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు…

గండిమైసమ్మ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వొంపుగూడెం రాజిరెడ్డి నియామకం.

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకెట అన్వేష్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం గండిమైసమ్మ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వొంపుగూడెం రాజిరెడ్డి ని నియమించడం జరిగింది.ఈ సందర్భంగా టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి…

You cannot copy content of this page