ఛత్తీస్గడ్: మావోయిస్ట్ పార్టీ నేడు బంద్కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్ కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్ నిర్వహించతలపెట్టింది.. తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్గడ్ (Chattisgarh), మహారాష్ట్ర పరిధిలో బంద్కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్కు పోలీసులు…