డ్రగ్స్పై పోరాడడంలో యువత చురుగ్గా పాల్గొనాలి: సందీప్ శాండిల్య ఐపీఎస్.,”మాదకద్రవ్యాల వినియోగం మరియు నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో, రాచకొండ భద్రతా మండలి రాచకొండ పోలీస్ కమిషనరేట్ సహకారంతో, హైదరాబాద్లోని బిట్స్ పిలానీ క్యాంపస్లో మత్తుపదార్థాల దుర్వినియోగ నిరోధక సదస్సు -2024…
కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో సచివాలయం ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, స్ధానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం…
With collective efforts, ‘Kanti Velam’ should be made a success.. సమిష్టి కృషితో ‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి.. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు. నిర్వహణ తేదీలు తెలిపేలా రేషన్ షాప్స్, పంచాయతీ…