విస్తుపోయిన జర్నలిస్టులు.. ఇటీవల అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చేందుకు జీవో జారీ చేసిన జగన్ సర్కార్.. అర్హులను గుర్తించేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వంజిల్లా ఇంచార్జ్ మంత్రి చైర్ పర్సన్ గా కమిటీ ఏర్పాటు..చాలా జిల్లాల్లో సమావేశమైన…
కుప్పంలో సీఎం జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం
రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న జగన్.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న జగన్