రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన ఉన్న బస్తి లో డ్రైనేజీ సమస్య ఉంది అని స్థానికుల వినత మేరకు జలమండలి డిజిఎం శివకృష్ణ,మేనేజర్ జనార్దన్ లతో కలిసి పర్యటించి తక్షణ మంజూరు చేయిస్తా అని హామీ ఇచ్చిన…
సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా…
కనిగిరి వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత – పిల్లలు ఆడుకునే బంతి ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పడిందని వాచ్ మెన్ ఆగ్రహం – వాచ్ మెన్ కు చిన్నారుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం – వాగ్వాదంతో చిన్నారుల తల్లిదండ్రులపై గాజు పెంకుతో…
రఘునాధపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రఘునాధపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పరిశీలించారు. రూ.50 లక్షలతో పోలీస్…
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:27.05.2023. బాపట్ల జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శ్రీమతి పి.వెంకట జ్యోతిర్మయి గారిని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు బాపట్ల అగ్రికల్చరల్ కళాశాల అతిధి గృహము…
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:25-05-2023. 👉 ది 26-05-2023 తేదీన గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం వెంకట పాలెం, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం ప్రక్కన * ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ (48)ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. నర్సాగౌడ్ ముఖంపై గాయాలు…
చిట్యాల సాక్షిత ప్రతినిధి సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పోలీసులు లాటిచార్జి చేయడాన్ని నిరసిస్తూ చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోరాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్…
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మొబైల్ లోకోస్ యాప్ పై రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం డిఆర్ డిఏ వైయస్సార్ క్రాంతి పథం ఏరియా కోఆర్డినేటర్ కె లక్ష్మీ రెడ్డి పాలుగోని యన్ఆర్…