ప్రజాప్రతినిధుల,అధికారుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణం.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

సీపీఐ నియోజకవర్గ నాయకులు నేడు ప్రగతినగర్లో వర్షం వల్ల బాలుడు మృతి చెందిన ప్రాంతాన్ని, అలాగే గాజులరామరం లో వర్షాల వల్ల మునిగిపోయిన ప్రాంతాన్ని వొక్షిత్ ఎనక్లేవ్ ను సందర్శించారు. ఒక్కరోజు కురిసిన వానకే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలు…

You cannot copy content of this page