తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమ తిస్తూ నాంపల్లి కోర్టు బుధ వారం ఉత్తర్వులు జారీ…
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్…
మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్, TN నగర్, రెడ్డి కాలనీలలో రూ.87. 00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం
మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్, TN నగర్, రెడ్డి కాలనీలలో రూ.87. 00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ ,…
ఏపీ ‘పది’ పరీక్షల్లో మార్పులు.. ఇకపై ఏడు పేపర్లు భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్ విడిగా జీవశాస్త్రం పేపర్ రెండింటిలోనూ కలిపి 35 మార్కులు సాధిస్తేనే పాస్ కాంపోజిట్ విధానం రద్దు ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న తొలగింపు…
సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం* : పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.*పెద్దపల్లి నియోజకవర్గంలోని 150 మంది లబ్ధిదారులకి CMRF ద్వారా 63,97,600/- రూపాయల చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అందజేయడం జరిగింది.ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద…