6 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ (ఎల్.ఓ.సి) చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కె .పి. వివేకానంద్ ..

సాక్షిత :పేదల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే..*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 6 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ (ఎల్.ఓ.సి) చెక్కులను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తన నివాసం వద్ద కార్యాలయంలో పంపిణీ…

ఎల్‌.ఓ.సి పత్రం అందజేసిన ఉపసభాపతి పద్మారావుగౌడ్

ఎల్‌.ఓ.సి పత్రం అందజేసిన ఉపసభాపతి పద్మారావుగౌడ్ సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ తార్నాక డివిజన్ కు చెందిన లోకేష్ మరియు వెంకటమ్మ మరియు అస్మా మెయిన్ కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్నన నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఉపసభాపతి…

You cannot copy content of this page