పదవ తరగతి ఎగ్జామినేషన్స్ సెంటర్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరక్కుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున అరండల్ పేట సీఐ వెంకటేశ్వర్ రెడ్డి
జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత తీర్దాల, స్నానాల లక్ష్మిపురం, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం…
125 – గాజులరామారం డివిజన్ చిత్తారమ్మ దేవాలయంలో చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతరలల్లో చిత్తారమ్మ దేవి…
ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్ చేస్తున్న కేంద్రం సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.…
వికారాబాద్ జిల్లాసాక్షిత న్యూస్ : వికారాబాద్ పురపాలక సంఘం లో 17 వ తారీకు వరకు ఎలాంటి దరఖాస్తు లు స్వీకరించము అని చెప్తున్నా మున్సిపల్ సిబ్బంది….సంబంధిత విషయమై మున్సిపల్ కమిషనర్ ని వివరణ కోరగా నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు….ప్రజాపాలన అప్లికేషన్…
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ముచ్చటగా మూడవసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం : ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే126-జగద్గిరిగుట్ట ఎం.కె.ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద…
వేరే రాష్ట్రాలలో సెక్రేరియట్లు.. కనీసం మన జిల్లా కలెక్టర్ కార్యాలయాల మాదిరి కూడా లేవని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.వేరే రాష్ట్రాలలో సెక్రేరియట్లు.. కనీసం మన జిల్లా కలెక్టర్ కార్యాలయాల మాదిరి కూడా లేవని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో…
భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు
సాక్షిత : భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.…
కాలువ నిర్మాణం వల్ల వరద నీటి ప్రవాహం దారి మళ్లించి దూలపల్లి రాహదారి పై ప్రజారవాణాకు ఎలాంటి ఇబ్బందులు
కాలువ నిర్మాణం వల్ల వరద నీటి ప్రవాహం దారి మళ్లించి దూలపల్లి రాహదారి పై ప్రజారవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేస్తున్నాం:- ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ .. సాక్షిత : కుత్బులాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి…