విజయనగరం జిల్లాకు చెందిన చందక గోవింద్ మరణించడం దురదృష్టకరం. ఆ అమరవీరునికి నివాళి అర్పిస్తూ… గోవింద్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
సత్యనారాయణది ముమ్మాటికి హత్యే… పేపరు మిల్లులోని పరంపర వ్యవహారాలే బలితీసుకున్నాయి.. మిల్లు ఉన్నతోద్యోగులు,కార్మిక నేతలు, ప్రజాప్రతినిధులే కారకులు.. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారమివ్వాలి.. ఇద్దరు అల్లుళ్లకు మిల్లులో ఉద్యోగాలివ్వాలి.. పరంపర వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యప్తు జరపాలి.. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు,…