ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్ బయలుదేరారు.…
రూట్ మ్యాప్ పై సాయంత్రం వైసీపి నేతల మీడియా సమావేశం 27 నుండి బస్సుయాత్ర ప్రారంభం మొదట ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ని సందర్శించనున్న జగన్ అనంతరం ప్రొద్దుటూరుకు బస్సుయాత్ర చేరుకుంటుంది ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ జగన్ బస్సుయాత్రపై వైసీపి…