బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న నవీన్ను ఆదుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశం నవీన్ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి నవీన్కు చికిత్స చేయిస్తుంది: సీఎం నవీన్కు వ్యాధి నయమయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధ…
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలేం టోల్ ప్లాజా మూసివేయడంతో రోడ్డున పడ్డ కార్మికలను మడపాము,నాతవలస టోల్ గేట్లలో వుద్యోగాలు కల్పించి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.టోల్ ప్లాజా యెత్తి వేయడంతో 2007 నుంచి…