ఆటోను ఢీ కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు బోధిలోకి బోల్తా పడిన ఎక్సైజ్ శాఖ వాహనం. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్న అవనిగడ్డ ఎస్సై రమేష్..
రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ పరిపాలన కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.
చల్లపల్లి పడమర వైపు గ్రామ సచివాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపారు.…
అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారు.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు జగన్ ఓటమి ఖాయం.. మేం అధికారంలోకి రావడం ఖాయం . మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ…
Live : టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో అవనిగడ్డ నియోజకవర్గ పార్టీలో చేరికలు.