తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్

తిరుమల, : నేటి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్. తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.…

వీడియో జర్నలిస్ట్
చిన్న కుటుంబాన్ని కి
50వేలు ఆర్థిక సాయం
అందించిన మంత్రి గుడివాడ అమర్ నాథ్

ఇటీవల మృతి చెందిన మెట్రో టీవీ వీడియో జర్నలిస్ట్ బోనుల చిన్న కుటుంబాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సాయంత్రం పరామర్శించారు. ముందుగా చిన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులార్పించారు అనంతరం చిన్న భార్య…

You cannot copy content of this page