అక్రిడేషన్ లేని విలేకరులకు, సంఘం సిఫారసులేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలి

అక్రిడేషన్ లేని విలేకరులకు, సంఘం సిఫారసులేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలి……………………………………………………………………….*సాక్షిత వనపర్తి.:అక్రిడేష న్ కార్డు తో సంబంధం లేకుండా విలేకరుల సంఘాల సీ ఫా ర స్ లేకుండా వివిధ దిన పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే విలేకరుల అందరికీ ఇండ్ల…

గొల్లపూడి లో 3650 మందికి ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి …..సర్నాల తిరుపతిరావు

గొల్లపూడి,విజయవాడ రూరల్ మండలంమైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలో హారతులు పెట్టి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సర్నాల తిరుపతిరావు ని పూలతో ఆహ్వానించారు..ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ….. గొల్లపూడి…

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల(జేఎన్‌జే) హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌…

టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకూ ఇంటి స్థలాలు ఇస్తాం

ఇందుకోసం మరో 200 ఎకరాలు కేటాయించడానికి సిఎం అంగీకరించారు …టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుపతి నగరం టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో…

జర్నలిస్టులకు అందరికి ఇండ్ల స్థలాలు మంజురు చేయాలని డిమాండ్-ఎంపీపీ వైయస్సార్

తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించింది జర్నలిస్టులే మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని కలెక్టర్ ఫిష్ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు,రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల…

ప్రజలకు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటిలో ఇంటి స్థలాలు మంజూరు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సొంత గృహాలు లేని పేద ప్రజలకు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటిలో ఇంటి స్థలాలు మంజూరు చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంలో పేద…

అర్హులైన పేదలకి ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలి – జిట్ట నగేష్

చిట్యాల సాక్షిత ప్రతినిధి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్, వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ అవిశెట్టి శంకరయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల లో…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేది దశాబ్ది ఉత్సవాలకా…? లేక దశాబ్ద కాలానికా,అయితగాని శ్రీనివాస్ గౌడ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన బారాస ఆవిర్భావ సభను ఖమ్మంలో పెట్టి, ఆర్భాటంగా ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రేపే ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ, ఈనాటికీ కూడా ఆ స్థలం ఎక్కడ ఉన్నదో కనీసం…

అర్హులకే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా

అర్హులకే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో అర్హులైన నిరుపేదల కే ఇండ్ల స్థలాలను ఇవ్వాలని అనర్హులకు ఇవ్వకూడదనిఅఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు.…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం— ఇండ్ల పట్టాల పంపిణీ అనంతరం కెసిఆర్ ను కలిపే బాధ్యత మాదే— ఏ సమస్య వచ్చినా జర్నలిస్టులకు అండగా ఉంటా— రాజ్యసభ సభ్యునిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) అభినందన…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE