శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్.…

రాహుల్ నాయక్… వివాహ వేడుకలో పాల్గొన్న మల్కాజ్గిరి వాస్తవ్యులు…

రాహుల్ నాయక్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (A&E) ఆంధ్రప్రదేశ్, వివాహం ఘనంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఎంతో వైభవోపేతంగా కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. అత్యంత సన్నిహితులు.. ఆప్తుల మధ్య వివాహ వేడుకలు జరిగాయి… ఈ వివాహ వేడుకకు మల్కాజ్గిరి వాస్తవ్యులు.. కార్పొరేటర్…

నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు శ్రీ అనంత నాగరాజు నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి…

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సందర్బంగా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బిఆర్ఎస్…

నిజాంపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి…

శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగ దేవాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

125 – గాజులరామారం డివిజన్ శ్రీరామ్ నగర్ ఏ కాలనీ నందు వైభవంగా నిర్వహిస్తున్న పునః విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా కార్యసిద్ధితోపాటు అష్టైశ్వర్యాలు…

కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో శ్రీసీతారాములవారి విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్..

కుప్పం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరు ,ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, టీటీడీ పాలక మండలి సభ్యులు…

శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవములో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం వారి యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగేందర్రావ్, మండల పార్టీ అధ్యక్షులు…

You cannot copy content of this page