• జనవరి 3, 2024
  • 0 Comments
ఎక్కువ మందికి ఎక్కువ మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

రూ.3 వేలకు పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరం మండలంలో పెంచిన పింఛన్ పంపిణీ ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జనవరి 3: సామాజిక భద్రతా పింఛను సొమ్ము పెంపుతో అవ్వాతాతలు, వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈనెల…

  • డిసెంబర్ 19, 2023
  • 0 Comments
వైసీపీ ప్రభుత్వాన్ని కూలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుంది;ఉమామహేశ్వర నాయుడు

వైసీపీ ప్రభుత్వాన్ని కూలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుందని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, బోగపురం మండలం, పోలేపల్లి వద్ద యువగలం ముగింపు సభ ఏర్పాట్లలో ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

  • డిసెంబర్ 15, 2023
  • 0 Comments
రాష్ట్ర వ్యాప్తంగా “ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి” (వై.ఏపీ.నీడ్స్ జగనన్న)

పేద ప్రజలకు అండ వైస్సార్సీపీ జెండా.. నరసరావుపేట పట్టణంలోని 11వ వార్డులోని 14.60 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా, 1.08 కోట్ల రూపాయలతో వార్డులోని మరమ్మత్తులు పనులు చేశాం.. 13వ వార్డులోని 9.45 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా…

  • సెప్టెంబర్ 26, 2023
  • 0 Comments
ఆంధ్రప్రదేశ్ ఘర్షణలకు హైదరాబాద్ వేదిక కావాలా

హైదరాబాద్:టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్‌లో రాజకీయ ర్యాలీలు తీస్తున్నారన్నారు. పక్కింట్లో పంచాయతీని…

  • సెప్టెంబర్ 15, 2023
  • 0 Comments
మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం

మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది మన జగనన్న ప్రభుత్వం, అందులో భాగంగా నేడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు సీఎం…

  • సెప్టెంబర్ 14, 2023
  • 0 Comments
ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ తోలేటి శ్రీకాంత్.

రాష్ట్ర పండుగగా” విశ్వకర్మ జయంతి” జి.ఓ. 24 విడుదల చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన.. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జీవో అందజేత నేటి అమరావతి, తాడేపల్లి ; ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ…

Other Story

You cannot copy content of this page