SAKSHITHA NEWS

ఎస్వీ కృష్ణారెడ్డి 55వ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ గ్రామంలో మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు ఎస్వీ కృష్ణారెడ్డి 55వ జయంతి వేడుకలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని కృష్ణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS