బాపట్ల జిల్లా చీరాల తాశిల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర ఎరుకుల హక్కుల పోరాట సమితి

Spread the love

బాపట్ల జిల్లా చీరాల తాశిల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మా ఆధ్వర్యంలో బోయలను ఎస్టీ జాబితాలలో చేర్చడాన్ని నిరసిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మా మాట్లాడుతూ,బోయలను ఎస్టీ జాబితాలలో చేర్చాలని ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాము.కర్నాటకలో వీరు మంత్రులు ఉన్నారు. వీరు బీసీ కులస్థులు. మన రాష్ట్రంలో కాల్వ శ్రీనివాసులు బీసీ బోయ.ఈయన మంత్రిగా ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు.దీనికి మేము అంగీకరించం అని తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page