ముస్తాబు అవుతున్న శ్రీ సాయినగర్ తిమ్ పార్క్

Spread the love

సాక్షిత : ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతున్న శ్రీ సాయి నగర్ కాలనీ తిమ్ పార్క్ ను స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ పీర్ సింగ్,ఏఈ ప్రభు,హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతో మరియు కాలనీ కార్యవర్గ సభ్యులతో కలిసి చివరిదశలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడం జరిగింది.ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సుందరమయిన 3 కోట్లతో పార్క్ నిర్మించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కాలనీ మహిళా మణులు,జిహెచ్ఎంసి లో ఎక్కడ లేని విదంగా ఆధునికరణ డిజైన్తో నిర్మిస్తునట్టు కార్పొరేటర్ తెలిపారు.త్వరలోనే పెద్ద ఎత్తున ఎవ్వరు ఊహించని విదంగా ప్రారంభోత్సవం జరగనున్నది అని కార్పొరేటర్ తెలిపారు.వారితో మహేందర్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి,రాజ్కుమార్,ప్రకాష్,శంకర్,వీరిశెట్టి,నాగరాజు,నాగేశ్వర్ రావు,రామారావు,సత్యనారాయణ,మహిళలు.

You cannot copy content of this page