KUWAIT కువైట్లోని సెవెంత్ రింగ్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్ ముబారక్కు ఎదురుగా ఉన్న ఏడవ రింగ్ రోడ్డులోని బైపాస్ బ్రిడ్జిని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.. చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు ఏ రాష్ట్రానికి చెందినవారని తెలియరాలేదు.
KUWAIT ఘోర రోడ్డు ప్రమాదం…ఆరు గురు భారతీయులు మృతి
Related Posts
అంతా ఆయనే చేశారు..
SAKSHITHA NEWS అంతా ఆయనే చేశారు.. ముంబై నటి కేసులో కీలక మలుపు.. ఇంటెలిజెన్స్ డీజీ సూత్రధారి!ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని డీసీపీ విశాల్ గున్నీచెప్పారు. విశాఖకు బదిలీ…
ఉత్తరాఖండ్: గల్నాడ్ గ్రామం వద్ద విరిగిపడ్డ కొండచరియలు..
SAKSHITHA NEWS ఉత్తరాఖండ్: గల్నాడ్ గ్రామం వద్ద విరిగిపడ్డ కొండచరియలు.. చిక్కుకుపోయిన తాడిపత్రికి చెందిన 36 మంది యాత్రికులు.. ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్లిన అనంతపురం తాడిపత్రికి చెందిన 36 మంది.. 20 గంటల పాటు రోడ్డుపైనే యాత్రికులు పడిగాపులు.. కొండచరియల తొలగింపుతో…