SAKSHITHA NEWS

KUWAIT కువైట్‌లోని సెవెంత్ రింగ్ రోడ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్‌ ముబారక్‌కు ఎదురుగా ఉన్న ఏడవ రింగ్‌ రోడ్డులోని బైపాస్‌ బ్రిడ్జిని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.. చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు ఏ రాష్ట్రానికి చెందినవారని తెలియరాలేదు.

KUWAIT

SAKSHITHA NEWS