SAKSHITHA NEWS

8 కోట్ల నిధుల కోసం శాసన సభ్యుల కి తీర్మానంతో లెటర్ పంపండి.
8వ, వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి.

తై బజర్ వసూళ్లను నిలుపు దల చేసినందున శాసన సభ్యులకు 8 కోట్ల నిధులను కోరుతూ తీర్మానం చేసి లేఖ రాయండి చైర్ పర్సన్, కమిషనర్ లను కోరిన 8వ, వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి

పెద్దపల్లి పురపాలక సంఘం పరిధిలో శాసన సభ్యుల అభిప్రాయం మేరకు తై బజార్ వసూళ్లను నిలుపు దల చేసినందున అట్టి ఆదాయంతో పెద్దపల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగినందున పట్టణ పరిథిలో నెలకొన్న పలు అభివృద్ధి పనులకు 8 కోట్ల నిధులను కేటాయించాలని పెద్దపల్లి శాసన సభ్యులు ని కోరుతూ జరుగుతున్న సాధారణ సమావేశంలో తీర్మానంచేసి తీర్మానంతో కూడిన లేఖను పంపించించి పట్టణ అభివృద్ధికి సహకరించ గలరని ఛైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి, కమిషనర్ ఆకుల వెంకటేష్ కు ఇచ్చినవినతి పత్రంలో కోరిన 8 వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి .


SAKSHITHA NEWS