మైత్రి క్రీడా మైదానంలో సంగారెడ్డి జిల్లా స్థాయి 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో సంగారెడ్డి జిల్లా స్థాయి 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు.

Related Posts

You cannot copy content of this page