హర్ ఘర్ తిరంగా 2.0 లో భాగంగా తపాలా శాఖ ఆధ్వ ర్యంలో కల్వకుర్తి పోస్టాఫీస్ లో జాతీయ జెండాలను విక్ర యించనున్నట్లు సబ్ పోస్ట్ మాస్టర్ శివాజీరాజ్ శివరాత్రి తెలిపారు. జాతీయ జెండా కావాల్సిన వారు పోస్టాఫీసుకు వెళ్లి రూ.25 చెల్లించి జాతీయ జెండాను కొనుగోలు చేయవ చ్చని అన్నారు. పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళలేని వారు ఆన్లైన్లో www.epostoffice.gov.in వెబ్సైట్ ద్వారా ఆగస్టు 12వ తేదీ వరకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటి వద్దనే జెండాను పొందవచ్చని పేర్కొన్నారు.
పోస్టాఫీసుల్లో జాతీయ జెండాల విక్రయం
Related Posts
మానసిక ప్రశాంతత తోనే సంపూర్ణ ఆరోగ్యం……………….వి రజని లోక్ అదాలత్ జిల్లా కార్యదర్శి
SAKSHITHA NEWS మానసిక ప్రశాంతత తోనే సంపూర్ణ ఆరోగ్యం……………….వి రజని లోక్ అదాలత్ జిల్లా కార్యదర్శి సాక్షిత వనపర్తి మానసిక ప్రశాంతత తోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని వనపర్తిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజిని అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని…
ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలి: ధర్మపురి సీఐ
SAKSHITHA NEWS ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలి: ధర్మపురి సీఐసాక్షిత ధర్మపురి ప్రతీనిది:-బతుకమ్మ, దసరా పండగను ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డిఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పూర్తి స్థాయిపోలీస్ బందోబస్తు ఉంటుందని తెలిపారు. ప్రతి మండలంలో ఎలాంటి…