SAKSHITHA NEWS

Renuka Tirupathi Reddy, MP Muncipatla who started the Kanti Velang program

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ మున్సిపట్ల రేణుక తిరుపతిరెడ్డి..

చల్లూరు గ్రామ సర్పంచ్ రమేష్ జ్యోతి మరియు మాజీ మార్కెట్ చైర్మన్ వాళ్ళ బాలకిషన్ మరియు వీణవంక మండలం ఎంపీడీవో మరియు భిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాను ఇట్టి కార్యక్రమంలో వైద్య ఆరోగ్య ఏఎన్ఎంలు పాల్గొన్నారు ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఈ యొక్క కంటి వెలుగు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.


SAKSHITHA NEWS