రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

Spread the love

బ్రేకింగ్ న్యూస్
AP హైకోర్టు 13-09-2023

జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు మరో ఎదురు దెబ్బ

శ్రీ జడ శ్రావణ్ కుమార్
మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు లో వాదనలు

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ

నూతన రిజిస్ట్రేషన్ విధానం రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమంటూ కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరాం ప్రసాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు

భారతీయ సాక్షి చట్టంలో నిర్దేశించిన విధంగా సాక్షులు లేని దస్తావేజులు చేల్లనివిగా పరిగణించబడతాయని ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానంలో అటువంటి అవకాశం లేనందున ప్రభుత్వం ఇచ్చిన జీవోని కోట్టి వేయాలంటూ న్యాయవాది శ్రీ జడ శ్రావణ్ కుమార్ వాదనలు

అనుభవం లేని వార్డు సెక్రటరీల ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ విధానం అమలు పరచడం ద్వారా కొన్ని లక్షల మంది ఆస్తుల రిజిస్ట్రేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది అన్న శ్రావణ్ కుమార్

ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలు అందించకుండా కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తామంటూ చేసిన ప్రకటన రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమంటూ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన న్యాయవాది

ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాo పై స్పందించిన ధర్మాసనం

ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ లను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశం

విచారణ మూడు వరాలకి వాయీదా

Related Posts

You cannot copy content of this page