SAKSHITHA NEWS

ఢిల్లీ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి రాఖీ కట్టిన ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పనిచేస్తున్న స్వీపర్లు, ప్యూన్లు, డ్రైవర్ల కూతుళ్లు.

తన సిబ్బంది పిల్లలకు అరుదైన అవకాశం కల్పించిన ప్రధాని.


SAKSHITHA NEWS