ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లకు పోస్టింగ్

Spread the love

ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లకు పోస్టింగ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఇటీవల బదిలీపై వివిద జిల్లాల నుండి ఖమ్మం జిల్లాకు వచ్చిన వారితో పాటుపదోన్నతి పొంది పోస్టింగ్ కోసం వేచి వున్న ఏడుగురు ఏఎస్సై, తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లకు వివిధ పోలీస్ స్టేషన్లలోని ఖాళీలను భర్తీ చేసేందుకు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. సోమ వారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియారిటీ ప్రకారం ఒక్కొక్కరి నేరుగా మాట్లాడుతూ..కౌన్సిలింగ్ నిర్వహించి కోరుకున్న చోట పోస్టింగ్ అవకాశం కల్పిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
కార్యక్రమంలో సెక్షన్ సూపరిండెంట్ జానకీరామ్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page