SAKSHITHA NEWS

నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి

ఎక్కువ చలానాలు ఉన్న వాహనాలను గుర్తించి అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి లైసెన్స్ లను రద్దు చేయాలని యస్.పి ఆదేశాలతో నార్కట్ పల్లి మండలంలోని అమనబోలు కి చెందిన 11 చలానాలు వున్న పోలేపల్లి గణేష్ పై కేసు నమోదు చేసి అతని టాటా ఏసి వాహనాన్ని సీజ్ చేయటం జరిగిందని ఎస్సై సైదాబాబు తెలిపారు.


SAKSHITHA NEWS