పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు

SAKSHITHA NEWS

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు

కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలో గల బ్రాహ్మణపల్లి గేటు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు ఈ తనిఖీలు పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ నిరీష్ కుమార్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఎస్ఐ లింబాద్రి ఆధ్వర్యంలో తనిఖీలను నిర్వహిస్తున్నట్టు ఎస్సై లింబాద్రి తెలిపారు వాహన చోదకులు బండికి సంబంధించినటువంటి పత్రాలు బండికి వెనకాల ముందు భాగాన నెంబరు ప్లేటు కచ్చితంగా ఉండాలని బండికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ గాని ఆర్సి గాని లైసెన్స్ గాని ఏవీ లేకున్నా బండ్లను వెంటనే సీజ్ చేయడం జరుగుతుందని వారు విజేత ప్రతినిధితో తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లింబాద్రి చారి సాయ గౌడ్ మరియు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు

SAKSHITHA NEWS